గరుడ పురాణం ప్రకారం ఏ పనులు చేయకూడదు?
వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు
కుమారస్వామికి చెందిన ఆరు క్షేత్రాల ప్రాముఖ్యం ఏంటంటే..
వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు..
ప్రదోష వ్రతం గురించి తెలుసా? ఇది ఏ రోజున చేస్తారంటే..
previous arrow
next arrow
 

Follow Us On

Web Stories

అర్చన

కుమారస్వామికి చెందిన ఆరు క్షేత్రాల ప్రాముఖ్యం ఏంటంటే..

నెమలి వాహనుడైన కుమార స్వామి గురించి తెలియని వారెవరుంటారు? ఈ స్వామికి ఆరు ముఖాలు ఉంటాయని అంటారు. ఆరు అనే సంఖ్య ఈ స్వామికి ప్రతీక అని చెబుతారు. అసలెందుకు ఆరు అంటే కుమారస్వామికి అంత ఇష్టమంటే.. ఆయనను ఆరుగురు అక్కాచెల్లెళ్లు పెంచారట. అందుకే ఆరు అనేది ఆయనకు ప్రతీక అని అంటారు. కుమారస్వామికి క్షేత్రాలెన్ని ఉన్నా కూడా ముఖ్యంగా ఆరు క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవని అంటారు. వీటిని తమిళనాట