కర్ణుడిని చంపిన కృష్ణార్జునులు గత జన్మలో ఎవరో తెలుసా?
నీళ్లు, పానకం తాగిన వారాహి అమ్మవారు..
శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తనిఖీ.. సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో
ఈ అమ్మవారిని అదృష్టం ఉంటే మాత్రమే దర్శించుకోగలుగుతామట..
previous arrow
next arrow
 

Follow Us On

Web Stories

అర్చన

నీళ్లు, పానకం తాగిన వారాహి అమ్మవారు..

భగవంతుని విగ్రహాలు కొన్ని పాలు తాగుతుండటం చూస్తుంటాం. అయితే వారాహి అమ్మవారు ఒకచోట నీళ్లు, మరోచోట పాలు తాగుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. పీలేరులోని బ్రాహ్మణ వీధిలో వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుమారస్వామి అనే పూజారి సైతం తన ఇంట వారాహి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను