అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
తిరుమల
ప్రత్యేకం
Web Stories
అర్చన
లలితా సహస్రనామావళి పుట్టింది ఇక్కడేనట..
తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరుమీయాచ్చూర్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో లలితాంబికా క్షేత్రం గురించి ఇప్పటికే చాలా విషయాలను తెలుసుకున్నాం కదా.. ఇక మరో ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే.. లలితా సహస్ర నామావళి పుట్టింది ఇక్కడేనని చెబుతారు. పురాణాల ప్రకారం భండాసురుడనే రాక్షసుడు తనకు లభించిన వర గర్వంతో సాధారణ ప్రజలనే కాకుండా రుషులు, దేవతలను సైతం హింసిస్తూ ఉండేవాడు. వారంతా వెళ్లి జగన్మాత అయిన పార్వతీ
పంచాంగం
అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..
కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని















































