అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
తిరుమల
ప్రత్యేకం
Web Stories
అర్చన
మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ చరిత్ర ఏంటంటే..
మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీశ. 1405 నుంచి 1459 మధ్యకాలంలో విజయనగర చక్రవర్తుల ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయల ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నెల్లూరు సీమను పరిపాలించిన సిద్దిరాజు తిమ్మ రాజయ్య నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆలయంలోని గర్భాలయం మొదలు.. అంతరాలయం, మధ్య రంగ మండపాలు, మహాద్వారం నిర్మాణం, గర్భగుడిపై విమాన గోపుర నిర్మాణాల
పంచాంగం
అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..
కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని













































