వివాహంలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు?
నరసింహ స్వామి పూజలో ఈ నైవేద్యాలు తప్పనిసరి..
అడ్డంకులు తొలగేందుకు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలంటే..
శుభకార్యాల్లో అడ్డంకులు ఎదురైతే ఏం చేయాలంటే..
కాశీ విశ్వనాథుని ఆలయంలో బంగారు పళ్లెం కథ చెప్పే నీతేంటంటే..
previous arrow
next arrow
 

Bhakthi TV LIVE

Follow Us On

Web Stories

అర్చన

కుండలేశ్వరుని ఆలయ విశేషాలు ఏంటంటే..

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన కుండలేశ్వర స్వామి వెలిశాడు. సముద్రుడు బహూకరించిన రెండవ కుండలం మానవులు సేవించుకోవటానికి అనువుగా కుండలేశ్వరునిగా భూమి మీద వెలసి ఉన్నాడు. కుండలేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో శివుడు.. శివలింగంగా స్వయంభువుగా వెలిశాడు. ఈ శివలింగం కుండలం ఆకారంలో ఉంటుంది కాబట్టి దేవాలయ గోపురం మీద వివిధ శివ రూపాలు, శివలీలలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు సైతం ఉన్నాయి.

పంచాంగం

అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని