స్త్రీలు మాత్రమే గాజులు వేసుకోవడం వెనుక ఆంతర్యమేంటంటే..
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మధవేశ్వరీ ఆలయం ప్రత్యేకత ఏంటంటే..
కుంభకోణంను భాస్కర క్షేత్రమని ఎందుకు పిలుస్తారంటే..!
అయినవోలు మల్లన్న ఆలయ చరిత్ర మీకు తెలుసా?
శ్రీరామచంద్రుడు, సీతాదేవి నివసించిన రామ్‌టెక్ కోట విశేషాలేంటంటే..
previous arrow
next arrow
 

Follow Us On

Web Stories

అర్చన

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మధవేశ్వరీ ఆలయం ప్రత్యేకత ఏంటంటే..

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా మధవేశ్వరీ ఆలయం అలరారుతోంది. ఇది గంగ, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశం ప్రయాగలో ఉంది. ప్రయాగను హిందూవులుగా అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా.. ముంజేయి ఇక్కడ పడిందట. ఇక్కడ అమ్మవారి విగ్రహమంటూ ఏమీ ఉండదు. ఒక నలుచదర పీఠం మాత్రమే ఉంటుంది. దానిపైన ఒక గుడ్డతో