సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
ప్రత్యేకం
Web Stories
అర్చన
అమ్మవారు భక్తులతో ఎలా మాట్లాడుతుందంటే..
మధ్యప్రదేశ్లోని నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలోని అచ్రు మాత దేవాలయంలో ఉన్న అమ్మవారు భక్తులతో మాట్లాడుతుందని తెలుసుకున్నాం. మరి ఈ ఆలయంలో అమ్మవారు ఎలా మాట్లాడుతుందంటారా? అచ్రు మాత ఆలయంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచే అమ్మవారు భక్తులతో మాట్లాడుతుందట. అనంతరం చెరువు నుంచే భక్తుల కోరికలు తీరుస్తుందట. అంతేకాదు.. ఆ కోరిక నెరవేరుతుందో లేదో కూడా అమ్మవారు చెబుతుందట. ఈ