అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
తిరుమల
Web Stories
అర్చన
జనమేజయుడికి స్వస్థత కలిగించిన క్షేత్రమిదే..
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెలిసిన దివ్యక్షేత్రంగా గురువాయూర్ను పేర్కొంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్వాపర యుగాంతంలో తన విగ్రహాన్ని తయారు చేసుకున్నాడని చెబుతారు. తన విగ్రహాన్ని తనే తయారు చేసుకుని శిష్యుడైన ఉద్ధవునికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆలయ స్థలపురాణం చెబుతోంది. ద్వాపర యుగాంతంలో మహాప్రళయం వచ్చింది. దీంతో ప్రపంచమంతా నీట మునిగింది. ఈ సమయంలో గురువు వాయుదేవునితో కలిసి సముద్ర జలాలపై తేలియాడుతున్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని గురువాయూర్లో ప్రతిష్టించినట్లుగా స్థల
పంచాంగం
భక్తి టీవీ పంచాంగం | 18th July 2026 | Bhakthi TV Panchangam in Telugu | Daily Telugu Panchangam
భక్తి టీవీ పంచాంగం | 18th July 2026 | Bhakthi TV Panchangam in Telugu | Daily Telugu Panchangam















































