ఏప్రిల్‌ 5న తిరుమలలో శ్రీ అన్నమయ్య 521వ వర్థంతి

శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమ‌ల నారాయ‌ణ‌గిరి ఉద్యానవ‌నాల్లో ఏప్రిల్ 5వ తేదీ శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ప్త‌గిరి సంకీర్త‌న గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు.

Share this post with your friends