శనిత్రయోదశి సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు

శనిత్రయోదశి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, మందపల్లి శ్రీ శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శనిచేత ప్రతిష్టించిన ఏకైక ఆలయం మందపల్లి ఆలయం. శనిదోష నివారణకు తైలాభిషేకాలు చేయించుకుంటున్న భక్తులు.

Share this post with your friends