శనిత్రయోదశి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, మందపల్లి శ్రీ శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శనిచేత ప్రతిష్టించిన ఏకైక ఆలయం మందపల్లి ఆలయం. శనిదోష నివారణకు తైలాభిషేకాలు చేయించుకుంటున్న భక్తులు.Share this post with your friends2024-04-06