ఎన్టీయార్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. తిరునాళ్ల సందర్భంగా విజయవాడకు చెందిన భాగవతుల సౌమ్య భక్త బృందం చేసిన భరత నాట్యం అందరినీ ఆకట్టుకుంది.
పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లు.. ఆకట్టుకున్న స్వామివార్ల గ్రామోత్సవం

